TTD: యూఎస్ భక్తుడి నుంచి టీటీడీకి రూ. 9 కోట్ల విరాళం!
TTD: అమెరికాకు చెందిన ఒక భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానంకు (TTD) బుధవారం రూ. 9 కోట్ల విరాళం అందించారని ఆలయ పాలక మండలి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు.పిల్లల కాన్వెంట్ (PAC) -1, PAC-2, PAC-3 భవనాల పునరుద్ధరణ (రెన్నోవేషన్) కోసం ఎం. రామలింగ రాజు ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. “టీటీడీకి మరో గొప్ప విరాళం. PAC-1, 2, 3 భవనాల పునరుద్ధరణ కోసం ఎం. రామలింగ రాజు రూ. 9 కోట్లు విరాళంగా […]
TTD: యూఎస్ భక్తుడి నుంచి టీటీడీకి రూ. 9 కోట్ల విరాళం! Read More »
